మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, అచ్చుతాపురం గ్రామంలో
సిపిఐ సీనియర్ నాయకులు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు స్వాతంత్ర సమర యోధుడు కామ్రేడ్ రేగళ్ల చెన్నా రెడ్డి సోమవారం హైదరాబాదులో మృతి చెందగా ఈరోజు ఉదయం అచ్యుతాపురం గ్రామంలో వారి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర సిపిఐకార్యవర్గ సభ్యులు భాగం హేమంతరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె షబ్బీర్ బాషా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఏపూరి బ్రహ్మం, తెలంగాణ రాష్ట్ర సిపిఐ సమితి సభ్యులుఎస్ డి సలీం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కర్ రావు, మహిళా సంఘం జిల్లా నాయకురాలు యండమూరి రత్నకుమారి, రఫీ, ఎస్ కె బాబు, రామకృష్ణ, రవి చెన్నయ్య, పండురి వీరబాబు, సుంకా, పాక ధర్మ, బత్తుల సాయి, కుక్కలగుంట, సత్యనారాయణ వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు సానుభూతిపరులు వందలాదిగా పాల్గొని వారి అంతిమయాత్ర పాల్గొన్నారు.
Post A Comment: