మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గా ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ను సీఎం కేసీఆర్ ప్రకటించిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లోని వెంకటాద్రి టౌన్షిప్ లోని వారి నివాసంలో విప్ రేగా కాంతారావు ను పినపాక నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా,నూతన అధ్యక్షులుగా ఎన్నిక అవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ,విప్ రేగా కాంతారావు కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
Post A Comment: