మన్యం మనుగడ ప్రతినిధి అశ్వాపురం:ఈ రోజు అశ్వాపురం మండలం లో ఓమ్ శక్తి అమ్మవారి కళ్యాణ మండపంలో చవిటి గూడెం గ్రామపంచాయతీ కు చెందిన నక్కన బోయిన శ్రీనివాస్ కుమారుడి వివాహం కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన టిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ రేగాకాంతారావు.ఈ ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, సోషల్ మీడియా సభ్యులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: