మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 16 ) బుధవారం ;- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పిల్లవాగు గ్రామంలో గత వారం రోజుల క్రితం ప్రమాదవశాత్తు నిప్పు లో పడిపోయి శరీరబాగం కాలిపోయిన వర్స నందిని పాప ను కుటుంబ సభ్యులను ఈరోజు కొత్తగూడెం హాస్పిటల్లో పరామర్శించి వైద్యం నిమిత్తం ఖర్చులు రు, 7000/ రూపాయలు ఆర్థిక సహాయం చేసి డాక్టర్ బాబురావు తో మాట్లాడి పాప ఆరోగ్యం పరిస్థితుల్లో గురించి అడిగి తెలుసుకున్నా వైయస్సార్ తెలంగాణ షర్మిలమ్మ పార్టీ నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లా కో-ఆర్డినేటర్ మాజీ జెడ్పీ చైర్మన్ గడిపల్లి కవిత ఆశ్వారావుపేట నియోజకవర్గం నాయకులు సోయం వీరభద్రం మణుగూరు పట్టణ నాయకులు అలేం కోటి సోమేశ్ గౌడ్ కంది వెంకట్ రెడ్డి అశ్వరావుపేట నియోజకవర్గ నాయకులు సోయం కృష్ణ గంట వెంకటేశ్వరరావు చేప జోగారావు కొత్తగూడెం యూత్ నాయకులు ఖలీల్ పాషా నవీన్ సూర్య నాగరాజు అరేం ప్రశాంత్ సామాజిక సేవ సభ్యులు వైయస్సార్ టిపీ నాయకులు మొదలగు వారు పాల్గొన్నారు
Post A Comment: