మన్యం మనుగడ ప్రతినిధి అశ్వాపురం:తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు
అశ్వాపురం మండల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉదయం 9గంటలకు కేక్ కటింగ్.
జగ్గారం గ్రామం వద్ద గల ఆరీఫా,రోష్ని వృద్ధాశ్రమంలో ఉదయం 9.30గంటలకు సేవ కార్యక్రమాలు. అశ్వాపురం మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 10గంటలకు రక్తదానం చేయడం జరిగుతుంది. ఈ కార్యక్రమంలోమండల ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, సినియర్ నాయకులు, యువజన విభాగం నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మండల టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ అభిమానులు, యువకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాము.
Post A Comment: