మన్యం మనుగడ ములుగు.
బుధవారం రోజు తాడ్వాయి మండలం లోని శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క, మంధని ఎమ్మెల్యే
శ్రీధర్ బాబు వన దేవతలను దర్శించుకుని తల్లులకు బంగారం సమర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ కోరిన కోర్కెలు తీర్చే మహిమ గలిగిన వన దేవతలు శ్రీ మేడారం సమ్మక్క లను దర్శించుకోవడం సంతోషకరం శ్రీ మేడారం ఎన్ని సార్లు వచ్చినా కూడ మళ్ళీ మళ్ళీ రావాలన్పించే ఈ ప్రదేశంలో తల్లులు కొలువు తీరి భక్తులు కోరిన కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన ఈ జాతర ఆసియాలోనే అతిపెద్ద పెద్ద ఆదివాసీ జాతర మేడారం జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర, ఈ జాతర కు జాతీయ హోదా కల్పించాలని
వారు అన్నారు.
అనంతరం భక్తులకు మాస్కులు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ కార్యక్రమంలో మంథని జెడ్పీ ఫ్లోర్ లీడర్,ఎంపీపీ లు జెడ్పీటీసీ లు తాడ్వాయి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాలపూ అనంత రెడ్డి
సర్పంచ్ రేగా కల్యాణి తదితరులు.
Post A Comment: