మన్యం మనుగడ, పినపాక:పినపాక మండల పరిధిలోని
జానంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన 10 వ తరగతి విద్యార్థులకు ప్రతి రోజు సాయంత్రం అల్పాహార నిమిత్తం ముళ్ళపూడి ప్రకాష్ రావు రూ.2వేల ఆర్ధిక వితరణ అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు ప్రకాష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Post A Comment: