అశ్వాపురం: పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలంలో దళితులకి సముచిత స్థానం కల్పించి తెరాస పార్టీ కి సంబందించిన మండల పదవులలో కీలక పదవులు ఇచ్చి దళితులకి గౌరవం ఇచ్చిన ప్రభుత్వ విప్ MLA రేగా కాంతారావు గారికి మాలమహానాడు జిల్లా కార్యదర్శి సంసోన్ గారు కృతజ్ఞతలు తెలియజేసారు.
Post A Comment: