మన్యం టీవీ వెబ్ డెస్క్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం ముక్కోటి దర్శనానికి,వచ్చే భక్తులకు కనువిందు చేసే విధంగా విద్యుత్ కాంతుల తో ముఖ ద్వారం ను ముస్తాబు చేసిన, స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేష్.ఈ కార్యక్రమంలో సీనియర్ ఎలక్ట్రిషన్ చారి,సహాయ ఎలక్ట్రిషన్ సతీష్,బిల్ కలెక్టర్ రమేష్ శానిటరీ ఇన్స్పెక్టర్ యాకోబు,రాజు,సురేష్,యాకూబ్ పాషా మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: