మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం స్ధానిక ఎమ్మెల్యే, వనమా.వెంకటేశ్వరరావు కొడుకు వనమా.రాఘవ చేసిన భూ సెటిల్ మెంట్ లో రామకృష్ణ కుటుంబ సభ్యులు, నలుగురు మరణానికి కారణం అయిన వనమా రాఘవ ను వెంటనే అరెస్ట్ చేసి,వనమా రాఘవ ను కఠినంగా శిక్షించాలని,వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, డిమాండ్ చేస్తూ రేపు శనివారం జరుగు మణుగూరు బంద్ కు సీపీఐ సంపుర్ణ మద్ధతు తెలియజేస్తు,ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో సీపీఐ మణుగూరు పట్టణ,మండల కార్యదర్శి లు ఎస్కె.సర్వర్, దుర్గ్యల.సుధాకర్,ఏఐటీయూసీ మండల కార్యదర్శి అక్కి నర్సింహారావు,ఏఐటీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షులు బి.వీరాస్వామి,శ్రీరాములు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: