మన్యం టీవీ న్యూస్ దమ్మపేట జనవరి 01;- ఈరోజు తాటిసుబ్బన్నగూడెం లో శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు LSCS ఛైర్మన్ రావు జోగేశ్వరరావు ,మండల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరావు ,వైస్ ఎంపీపీ ధారా మల్లిఖార్జునరావు ,మాజీ ఆత్మ కమిటీ ఛైర్మన్ KV ,జిల్లా రైతు బంధు సమితి సభ్యులు ధారా యుగుందర్ ,మండల ప్రధానకార్యదర్శి దొడ్డా రమేష్,పార్టీ మండల పెద్దలు పోతినేని వెంకట్రావు ,మండల యూత్ అధ్యక్షులు చామర్తి గోపిశాస్త్రి , దమ్మపేట , కమిటీ అధ్యక్షులు యార్లగడ్డ బాబు,నాయకులు అత్యం శేఖర్,చిన్నంశెట్టి యుగుందర్,కుకలకుంట రవి ,పానుగంటి చిట్టిబాబు ,పసుమర్తి రామభద్రం, నాగన్న వున్నారు.
Post A Comment: