నేటి నుండి ఆళ్ల పల్లి మండలంలో గ్రామ కమిటీలను ఎన్నుకోవడం ఉన్నట్టు టిఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షులు కొమరం సతీష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశాలనుసారం నూతన కమిటీలను ఎన్నుకోండి ఉన్నట్లు ఆయన అన్నారు. ఈ కమిటీల ఎన్నిక టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు టిఆర్ఎస్ నాయకుల సమక్షంలో జరుగుతుందన్నారు
Post A Comment: