మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతంపేట గ్రామం లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సోంపల్లి లక్ష్మయ్య (65) కుటుంబ సభ్యులను పరామర్శించి వారి దశ దిన కర్మ లకు పినపాక మండల వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి గారు 50 కేజీల బియ్యం, ZPTC దాట్ల సుభద్రాదేవి వాసు బాబు గారు 2 వేల రూపాయలు, సొసైటీ డైరెక్టర్ కొండేరు రాము 2 వేల రూపాయలు ఆర్థిక సహాయంగా వారికి అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో SC సెల్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోంపల్లి తిరుపతి, కొండేరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: