మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, సాంబయ్య గూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరగడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.క్షతగాత్రుడిని గమనించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తన కాన్వాయ్ ఆపి క్షతగాత్రుడిని దగ్గరుండి ఆటోలోకి ఎక్కించి ఆస్పత్రికి తరలించారు.
Post A Comment: