మన్యం మనుగడ ,పినపాక :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పరిధిలోని అమరారం గ్రామానికి చెందిన చర్చి ఫాస్టర్ ప్రసాద్ తల్లి పోలిశెట్టి సమ్మక్క ఇటీవల మరణించగా ఆమె కుటుంబసభ్యులను తెలంగాణ ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, ఎంపీటీసీ కాయం శేఖర్ సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, జానంపేట సర్పంచ్ బాడిస మహేష్ తదితరులు పాల్గొన్నారు .
Post A Comment: