మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండల తహసీల్దార్ గా బాధ్యత లు స్వీకరించిన యండి సలీముద్దీనుమర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందించిన దళిత సంఘాల నాయకులు రాష్ట్ర పాలిటిబ్యూరో సభ్యులు చిట్టిమల్ల సమ్మయ్య, ములుగు జిల్లా అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి దీకొండ కాంతారావు, మండల ప్రధాన కార్యదర్శి బసారి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: