గుండాల /ఆళ్లపల్లి జనవరి 11 (మన్యం మనుగడ) గుండాల మండలం పరిధిలోని జగ్గు తండ గ్రామ సమీపంలో అక్రమంగా గంజాయి సాగు చేసిన భానోత్ వస్రం ను విచారించి రిమాండ్ కు తరలించినట్టు టేకులపల్లి సీఐ భానోత్ రాజు పేర్కొన్నారు. మరెవరైనా గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు
Post A Comment: