మన్యం టీవీ న్యూస్ దమ్మపేట జనవరి 07 ;- పాల్వంచ పట్టణంలో మీసేవా నిర్వహిస్తున్న రామకృష్ణ మరియు కుటుంబ సభ్యులు ఆత్మహత్య కు ప్రేరేపించిన వనమా రాఘవను మరియు కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని ఈ రోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసిన కొత్తగూడెం జిల్లా మీసేవ నిర్వాహకుల వెల్ఫేర్ సొసైటీ గౌరవ అధ్యక్షులు చెరుకూరు మల్లిఖార్జునరావు ,అధ్యక్షులు కుక్కడపు నరేష్ కుమార్ , కార్యదర్శి బెల్లంకొండ రామారావు ,వైస్ ప్రెసిడెంట్ పూనెమ్ రఘురామ్ ,రంజిత్ నాయక్ మరియు జిల్లాలోని అన్ని మండలాల మీసేవా నిర్వాహకులు పాల్గొన్నారు .
Navigation
Post A Comment: