మన్యం మనుగడ, గుండాల:
గుండాల మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్ష కార్యదర్శులు ఈసం ఉదయ్,సోలం సతీష్
ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి ప్రదాత, భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు అని కొనియాడారు. యువత కష్టపడే గుణాన్ని అలవర్చుకోవాలి అని,అన్ని రంగాల్లో ముందుండాలని కోరారు. కార్యక్రమంలో ఓబిసి మోర్చా నాయకులు దడిగల రమేశ్ పాల్గొన్నారు.
Post A Comment: