మన్యం మనుగడ వాజేడు.
ములుగు జిల్లా వాజేడు మండలం మొరుమూరు గ్రామపంచాయతీ పరిధిలో ప్రగళ్లపల్లి గ్రామములో సంక్రాతి పండగ సందర్బంగా ముగ్గుల పోటీలను శ్రీ శ్రీ ఉమా రామలింగేశ్వరా స్వామి ఆలయ కమిటీ నిర్వహించడం జరిగింది.తదనంతరం బహుమతులు ఇచ్చేరు.ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా వాజేడు ఎంపీపీ శ్యామల శారదా, వాజేడు ఎస్ ఐ లు కొప్పుల తిరుపతిరావు, హరీష్, నూగురు వైస్ చైర్మన్ ఎట్టి ఝాన్సీ లక్ష్మీబాయి, స్థానిక సర్పంచ్ పూసం నరేష్ కుమార్, ఉప సర్పంచ్ గౌరారపు కోటేశ్వరరావు, వార్డ్ మెంబెర్ పాయం కృష్ణ, గ్రామస్థులు పాయం నరసింహారావు, కురువెళ్ల శివన్నారాయణ, కోరం నర్సయ్య ఉద్యోగులు గొంది బొత్తరావు,ఎట్టి బాబురావు, పాయం విజయ బాబు,పోడెం సుగుణరావు,పాయం చంద్రమోహన్,పశువుల దారేల్లి, ఇర్ప వీరాస్వామి,గంట సునీత,గొంది రేఖరాణి,పాయం గంగా భవాని,నమస్తే తెలంగాణ రిపోర్టర్ గంట సర్వేశ్వరరావు,గ్రామస్తులు, మహిళలు యూత్, పిల్లలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: