మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, జనవరి 2, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని పడమట నర్సాపురం గ్రామానికి చెందిన తగరం బిక్షం అనారోగ్యంతో ఇటీవల మరణించడంతో, విషయం తెలుసుకున్న ఎంఈఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి కిన్నెర ఆనందరావు కుటుంబ సమేతంగా వచ్చి తగరం బిక్షం కుమారుడు ఎమ్మార్పీఎస్ హైదరాబాద్ జిల్లా నాయకులు తగరం నరసింహారావును వారి కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించారు. వీరి వెంట ఎమ్మార్పీఎస్ భద్రాద్రి జిల్లా నాయకులు చెంగల గురునాథం, గార్లపాటి రాంబాబు, దామెర్ల సుధాకర్, కాపా ప్రసాద్, దామెర్ల పుల్లయ్య, ఎనగంటి సుందరం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: