మన్యం మనుగడ, దమ్మపేట:దమ్మపేట మండలం
మారప్ప గూడెం నుండి జలవాగు వరుకు సుమారు రెండు కిలోమీటర్ల దూరం గుంతలు ఉండటంతో,వాహాన దారులు ప్రయాణం చేయుటకు రోడ్డు అస్తవ్యస్తంగా ఉండటంతో, ప్రయాణికుల ఇబ్బందులు చూసి, గ్రామస్తులు స్వచ్చందంగా, గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు,గ్రామస్తులను చూసి, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు నిర్మాణం పూర్తి అయ్యెంత వరుకు గ్రామస్తుల తో కలిసి జారే ఉన్నారు.
రోడ్డు నిర్మాణం కార్యక్రమంలో, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు మరియు మాజీ ఎంపీటీసీ పూనెం వెంకటేశ్వరరావు గారు, స్థానిక ఎంపీటీసీ సూరి చలపతి రావు గారు, స్థానిక సర్పంచ్ కొర్స స్వరూప శ్రీను గారు, వైస్ సర్పంచ్ పొట్టా వెంకటేశ్వరరావు గారు వారి తో కలిసి పాల్గొన్నరు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ వార్డు మెంబర్లు మొడియం ముత్యాలరావు గారు,రవ్వా ప్రసాద్ గారు,వెద్దుల రాజు గారు,చాప నాగరాజు గారు,పూనెం గోపాలరావు గారు,మొడియం వెంకటేష్ గారు, కోటగిరి కృష్ణ గారు,పొట్టా శ్రీను గారు,కొర్స నాగరాజు గారు,పూనెం హరి గారు,పెనుబల్లి ప్రసాద్ గారు, కణితి రాంబాబు గారు,కాల్వా కొండా గారు మరియు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: