మన్యం మనుగడ వాజేడు జనవరి 2.
ఏజెన్సీలో గోదావరి పరివాహక ప్రాంతమైన వాజేడు,వెంకటపురం, చర్ల మండలాలలో ఆర్థిక వనరులులకు ,ప్రధానంగా ఇసుఖ రిచులకు పెట్టింది పేరు, కోట్ల రూపాయలు లాభ ఆర్జిన కొరకు కాంటాక్ట్ ర్లు సుదూర ప్రాంతాలనుండి ఏజెన్సీ ప్రాంతo వచ్చి అమాయక ఆదివాసీ ప్రజలకు మాయ మాటలు చెప్పి, మభ్యపెట్టి ,అధిక శాతం లాభాలు ఆర్జిస్తున్న వారికి,ఆదివాసీల ప్రజలను గ్రూపులుగా విచిన్నం చేసి ఇసుక ర్యాంపులు జరిగిన ప్రతి చోట ఆదివాసి ప్రజలకు వైరుధ్యాలు సృష్టిస్తున్నారూ. ప్రశ్నించిన ఆదివాసి గొంతుకను గొంతు నొక్కి చంపేస్తున్నారు. ఇసుక రీచ్ లలో దినము కూలి సేసిన ట్రాక్టర్లకు వర్కర్లకు డబ్బులు ఇస్తామని నమ్మబలికి మోసం చేస్తున్నారు. అధికార పార్టీ అండదండలతో ఇటువంటి కార్యకలాపాలకు పాటుపడుతున్న కాంట్రాక్టర్లకు ప్రజల కోర్టు తగిన బుద్ధి చెబుతుందని భారతీయ కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కార్యదర్శి వెంకటేష్ లేఖలో పేర్కొన్నారు.
Post A Comment: