మన్యం టీవీ న్యూస్ దమ్మపేట జనవరి 05 ;- దమ్మపేట మండలంలోని అల్లిపల్లి గ్రామంలో నూతన పోస్ట్ ఆఫీస్ ను ప్రారంభించిన జోనల్(3జిల్లాల) అధికారి రవి కుమార్ గారు.ఈ కార్యక్రమంలో ఆయిల్ పామ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆలపాటి రామచంద్ర ప్రసాద్,జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు ,ఎంపీపీ సోయం ప్రసాద్ ,వైస్ ఎంపీపీ ధారా మల్లిఖార్జునరావు , సర్పంచ్ బెల్లం నాగమణి ,ఎంపీటీసీ చలపతి మరియు పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.
Navigation
Post A Comment: