మన్యం టివి దుమ్మగూడెం:
దుమ్ముగూడెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి రైతుబంధు వారోత్సవాల కార్యక్రమంలో నాలుగేళ్ల కాలంలోరాష్ట్రంలోనిరైతులకు50 వేల కోట్ల రూపాయలురైతుల ఖాతాల్లోజమ అయిన సందర్భంగారాష్ట్ర వ్యాప్తంగారేపటి నుండివారం రోజుల పాటువారోత్సవాలునిర్వహించడంరైతులయొక్క బాధ్యతగాముఖ్యమంత్రికెసిఆర్ అభినందనలు తెలపాల్సిన బాధ్యత అవసరంఎంతో ఉందనిమండల రైతు బంధు సమితిఅధ్యక్షులు అధ్యక్షుల బత్తుల శోభన్ బాబు అన్నారు.ఈ మండలంలోఇప్పటికి గాను110 కోట్ల రూపాయలురైతుబంధు పథకం ద్వారాఅన్నదాతలకు ఇవ్వడం జరిగింది అని తెలియచేసారు.రైతుబంధు పథకం ద్వారా 50 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలోజడ్పిటిసి సీతమ్మ, ఎంపీపీ రేస్ లక్ష్మి,వ్యవసాయ అధికారినవీన్ కుమార్",ఎం ఈ ఓ,ఏ ఏ ఈ ఓ లు,ఐకెపి సిబ్బంది,గ్రామ కమిటీరైతు బంధు సమితి అధ్యక్షులు పాల్గొన్నారు
Post A Comment: