మన్యం వెబ్ డెస్క్:
విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలిస్ అధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక సేవా పతకాలలో భాగంగా అశ్వాపురం మండలంలో విధులు నిర్వహించి ఇటివల బదిలీ పై వెళ్ళిన సిఐ సట్ల రాజు గారికి కఠిన సేవా పతకం వరించిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు నజీర్ షోను, మోదుగు వంశీ, మేకల సందీప్.
Post A Comment: