మన్యం మనుగడ మంగపేట.
ములుగు జిల్లా మంగపేట మండలం వాడగూడెం గ్రామం లోని గోదావరి నదీ పరివాహక ప్రాంతం గోదావరి లంక లో అతి పురాతన విగ్రహాలు బయల్పడటం జరిగింది దీనితో ఆ విగ్రహాలను చూడటానికి సమీప గ్రామ ప్రజలు భారీగా గోదావరి లంక కు తరలి వచ్చారు. కొంతమంది బయల్పడిన విగ్రహాలను దేవతా విగ్రహాలు గా భావించి స్థానికులు పసుపు కుంకుమ లతో పూజలు చేయడం జరిగింది.ఈ పురాతన విగ్రహాలు ఏ దేవతా మూర్తుల స్వరూపాలు ఏ కాలానికి చెందినవి అనే విషయాలు అధికారులు తేల్చవలసి ఉన్నది.
Post A Comment: