CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దేశ ప్రధాన మంత్రిని అడ్డుకోవడం అంటే ప్రజాస్వామ్యం పై దాడి చేసినట్లే.

Share it:

 


మన్యం మనుగడ మంగపేట.

మంగపేట మండలం తిమ్మంపేట గ్రామంలో భారతీయ జనతాపార్టీ దళిత మోర్చా ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి గద్ధల రఘు ఆధ్వర్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పంజాబ్ పర్యటనను అడ్డుకున్నందు నిరసనగా మండల అధ్యక్షుడు ఎర్రంగాని వీరన్ కుమార్ అధ్యక్షతన అంబేద్కర్ పులమాల వేసి మౌన దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ మరియు దళిత మోర్చా ములుగు జిల్లా అధ్యక్షులు కావిరి అర్జున్ హాజరై మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా పంజాబ్ లో జరిగిన సెక్యూరిటీ పెయిల్యూర్ పై అలాగే ప్రధాన మంత్రి కి రక్షణ కల్పించక పోవడం సిగ్గుచేటు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ముసుగులో ప్రధానిని అడ్డుకోవడం కాంగ్రెస్ చేతగాని తనానికి నిదర్శనమని సర్కార్ ను క్షమించరాదని ప్రధానిని హత్య చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదుల తో చేతులు కలిపి ఇలాంటి చర్యలకు పాల్పడం సరికాదని ఇది ప్రజాస్వామ్యం పై దాడి చేయడమేనని అన్నారు పంజాబ్ రాష్ట్రం టెర్రరిస్టులకు అడ్డగా మారిందని ప్లాను ప్రకారమే పంజాబ్ సర్కారు ప్రధాని కాన్వాయ్ ను ప్లైఓవర్ పై 20 నిముషాల పాటు నిలిచి పోయేలా చేశారని అన్నారు రానున్న రోజుల్లో ఉగ్రవాదుల తో పాటు కాంగ్రెస్ పార్టీని దేశం నుండి ప్రజలు తరిమికొడతరని అన్నారు ఈకార్యక్రమంలో మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహ్మద్ యాకుబ్ పాషా ఏటూరునాగారం మండల అధ్యక్షుడు గండేపల్లి సత్యం మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ నాగూల్ మీరా దళిత మోర్చా జిల్లా అధికార ప్రతినిధి పగిడిపెళ్లి చంద్రం జిల్లా కార్యవర్గ సభ్యులు బొల్లే శ్యాముల్ యువ మోర్చా మండల అధ్యక్షుడు రాంగాని అనిల్ ప్రధాన కార్యదర్శి సల్లూరి సత్యనారాయణ మండల ఉపాధ్యక్షుడు అబ్బెరబోయిన లక్ష్మన్ యంగయ్య భూత్ అధ్యక్షుడు వేల్పుల తిరుపతయ్య ఈక సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: