మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు ఖాతాలో కి ఇప్పటి వరకు 50 వేల కోట్ల రూపాయలు జమ చేసిన సందర్భంగా
టీఆర్ఎస్ పార్టీ మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రాపటాలకు పాలాభిషేకం చేసిన టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ రైతు బంధు మండల కో ఆర్డినేటర్ సామ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సభ్యులు పచ్చ శేషగిరిరావు సొసైటీ డైరెక్టర్ అచ్చ సత్యనారాయణ మండల పార్టీ ఉపాధ్యక్షులు గాదె శ్రీనివాస చారి మహిళ మండల నాయకురాలు కాటూరి సుగుణ మండల ఆర్గనైజింగ్ తిరుపతి యూత్ మండల పార్టీ అధ్యక్షులు గుమ్మల వీరస్వామి మండల నాయకులు చిట్టిమల్ల సమ్మయ్య మండవ రామకృష్ణ కుంట ఏడుకొండలు కమలాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు తుక్కని శ్రీనివాస్ మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య బుచ్ఛంపేట గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటమల్లు తిమ్మంపేట గ్రామ కమిటీ అధ్యక్షులు యగ్గడి అర్జున్ వీరగాని బాలకృష్ణ కసర్ల చంద్రం మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి రైతులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: