మన్యం మనుగడ, పినపాక:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పినపాక లోసోమవారం ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు అవ్వడం తో పినపాక సర్పంచ్ గోగ్గేల నాగేశ్వరరావు ముందస్తు చర్యల్లో భాగంగా లాక్ డౌన్ విధించారు.దుకాణాలు ఉదయం 6 నుండి 8 గంటలు ,సాయంత్రం అదే వేళ ల లో దుకాణాలు తెరిచి ఉంచాలని ఆయన కోరారు.ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. గ్రామము లో ముమ్మరం శానిటేషన్ నిర్వహించారు. ప్రతిఒక్కరు మాస్క్ ధరించాలని ఆయన సూచించారు.
Post A Comment: