మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపినపాక మండలం ఉప్పాక పంచాయతీలో జరుగుతున్న ప్రైమరీ క్రికెట్ టోర్నమెంట్ క్రీడాకారులకు రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5వేల రూపాయలను పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, సర్పంచ్ పూనెం సుజాత అందజేశారు. ఈ కార్యక్రమంలో పినపాక టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు శ్యామల సతీష్, కార్యకర్త తాటి సంపత్,ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: