CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు.

Share it:


మన్యం మనుగడ మంగపేట.

 మంగపేట మండలంలోని బ్రాహ్మణ పల్లి గ్రామస్థుల కూలీల ట్రాక్టర్ బోల్తా పడి పూణెo సత్యం(45) మృతి చెందడం జరిగింది.అతని భార్య అక్కెమ్మ కోమాలోకి వెళ్ళింది మరో 14 మందికి తీవ్రగాయలు అయ్యాయి.ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన వారిని మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జైరాం రెడ్డి,మండల కిసాన్ సెల్ అధ్యక్షులు చౌలo వెంకటేశ్వర్లు, తుమ్మూరి రామిరెడ్డి, సొసైటీ డైరెక్టర్ ఘంటా సునితా రామారావు, గ్రామ కమిటీ అధ్యక్షులు సున్నం ఆనందం, జగన్ మోహన్ రెడ్డి, మైల మల్లికార్జున్, వొల్లి పెద్ద శ్రీను, మండల సర్వయ్య తదితరులు గాయపడిన వారి కుటుంబాలను పరార్శించి, మరణించిన వారి కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.

Share it:

TS

Post A Comment: