CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తెరాస నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.

Share it:


మన్యం మనుగడ మంగపేట.

 రైతు ఖాతాలో కి ఇప్పటి వరకు 50 వేల కోట్ల రూపాయలు జమ చేసిన సందర్భంగా 

 టీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, ములుగు జడ్పీ చైర్మన్, నియోజకవర్గ ఇంచార్జ్ కుసుమ జగదీష్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేసిన రైతు బంధు భూపాలపల్లి, ములుగు జిల్లాల అధ్యక్షులు పల్లా బుచ్చయ్య,జిల్లా సీనియర్ నాయకులు, పోరిక గోవిందా నాయక్ ,తుమ్మ మల్లారెడ్డి, మండల కేంద్రంలో ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ఏ ఓ చేరాలు, ఆధ్వర్యంలో వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ తోట రమేష్, జిల్లా రైతు బంధు సభ్యులు పచ్చ శేషగిరిరావు, రైతు బంధు మండల కో ఆర్డినేటర్ సామ మోహన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, సొసైటీ వైఎస్ చైర్మన్, కాడబోయిన నరేందర్, సొసైటీ డైరెక్టర్లు ,సింగరిబోయిన నర్సయ్య, సిద్దంశెట్టి లక్ష్మన్ రావు,మాజీ జడ్పీటీసీ సిద్దంశెట్టి వైకుంఠం,ఆత్మ డైరెక్టర్ అమిలి చంద్రం, మండల పార్టీ ఉపాధ్యక్షులు గాదె శ్రీనివాస చారి,మైనార్టీ మండల పార్టీ అధ్యక్షులు ఎస్కె అఫ్జల్ ,మహిళ మండల పార్టీ అధ్యక్షురాలు, గోస్కుల లక్ష్మీ, ఎస్సి సెల్ మండల పార్టీ అధ్యక్షులు మోదుగు బాబు,బీసీ సెల్ మండల పార్టీ అధ్యక్షులు శానం నరేందర్, మండల పార్టీ నాయకులు కటికనేని సత్యనారాయణ, కోడం సత్యనారాయణ, పాషా,మహిళ మండల నాయకురాలు కాటూరి సుగుణ,యూత్ మండల పార్టీ ఉపాధ్యక్షులు గౌణి, రమేష్,యూత్ మండల పార్టీ నాయకులు, కటకోజు ప్రశాంత్, కన్నా సంపత్,కమలాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు తుక్కని శ్రీనివాస్, మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: