మన్యం మనుగడ ఏటూరు నాగారం
నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించి అధిక దిగుబడులు పొందాలంటే తప్పకుండా నోబుల్ హాట్ కంపెనీ వారి నోబుల్ హాట్ సుప్రీమ్ హాట్,రాయల్ హాట్, విత్తనాలను వాడాలని నోబుల్ సీడ్స్ ఏబీమ్ మార్కెండా పేర్కొన్నారు. సోమవారం రోహీర్ గ్రామంలో పడాల మల్లికార్జున్ క్షేత్రంలో క్షేత్ర ప్రదర్శనను నిర్వహించారు.ఈ కార్యక్రమ మానికి వివిధ గ్రామాల నుండి సుమారు 200 మంది వరకు రైతులు పాల్గొని వీక్షించారు.ఈ సందర్భంగా నోబుల్ హాట్ ఏబీమ్ మార్కెండా మాట్లాడుతూ. నోబుల్ సీడ్స్ కంపెనీకి సంబంధించిన విత్తనాలను రైతు వేసుకున్నట్లయితే ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి తామర పురుగు లోని నల్లి పురుగు ఉద్నతిని తట్టుకునే శక్తి కేవలం నోబుల్ హాట్ సీడ్స్ కి సంబంధించిన విత్తనాల్లో అదుపు చేస్తాయని అన్నారు. తక్కువ పురుగు మందులను పిచికారి చేయడం తగ్గు తుందని అన్నారు.అలాగే దిగుబడి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం,రోహీర్,శంకరాజు పల్లి,ముళ్ళకట్టా,రాంపూ ర్,చల్పాక,గణపురం రైతులు పాల్గొన్నారు.
Post A Comment: