ములకలపల్లి:జనవరి28:(మన్యం మనుగడ)న్యూస్:
మండల కేంద్రంలో అల్లు అర్జున్ ఆర్మీ ఫాన్స్ ఆద్వర్యంలో ముందస్తుగా అల్లు అర్జున్ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు.అల్లు అర్జున్ టీం 100డేస్ 100 ఈవెంట్స్ 100 ప్లేస్ లలో భాగంగా శుక్రవారం ములకలపల్లి మండలంలోని కొమురం భీమ్ నగర్ లోని పేద ప్రజలకు బియ్యం మరియు నిత్యావసర వస్తువులు పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లు అర్జున్ ఆర్మీ అద్యక్షుడు నితీష్ , ఉపాధ్యక్షుడు శేషు ,సెక్రటరీ జానకిరామ్, అల్లు అర్జున్ అభిమానులు రాము , వినయ్,సాంబశివ,అరుణ్,అశోక్ ,శరత్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: