మన్యం టివి దుమ్మగూడెం:
మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పర్ణశాలలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారు కుర్మా అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు పర్ణశాలలో రెండో రోజు ఘనంగా నిర్వహించారు శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల్లో రెండవ అవతారం కూర్మావతారం ఉన్న స్వామివారి పూజించడం వలన బాధలు పోతాయి అని పురాణాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా కొత్త వేరియంట్ వ్యాప్తి దృశ్యాలు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించుటకు భద్రాచలం దేవస్థానం ఆదేశాలు జారీ చేశార్ ఈనెల 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు స్వామివారి తిరువీధి సేవలు రద్దు చేయడంజరిగింది. అని ఆలయ ఇంచార్జి ప్రసాద్ తెలిపారు. అలాగే మూడవ రోజు అనగా రేపు వరవ అవతారంలో స్వామివారి దర్శనం ఇస్తారు ఈ కార్యక్రమంలో వేదపండితులు భార్గవ ఆచార్యులు, కిరణ్ కుమార్ చార్యులు, నరసింహాచార్యులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: