మన్యం మనుగడ మంగపేట.
మండలం లోని పంచాయతి కార్యదర్శి ల నిర్లక్ష్యం ఉందని సిఐటియు జిల్లా నాయకులు మడె రవి అన్నారు.మండలం లోని పంచాయతి కార్యదర్శులు ఆఫీస్ సమయానికి రాక వారి ఇష్టం వచ్చిన సమాయానికి వచ్చి పోతున్నారు గ్రామ పంచాయతి కార్యలయం లో 1 గంట వరకే వుంటున్నారు ఎన్నో సమస్యలు గ్రామంలో వున్నా సమస్యలు చెప్పుకోవటానికి వెళ్తే పంచాయతి కార్యదర్శి లు ఉండటం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు.అదేవిదంగా డిపివో సంబంధిత పై అధికారులు నెలకు నాలుగు సార్లు వచ్చి విచారణ చేయాలని సిఐటియూ నుంచి కోరారు లేని యెడల సిఐటియు నుంచి దశల వారీగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యాక్రమంలో ప్రజాసంఘాల నాయకులు చిన్నా,రవి, సాంబయ్య, సతీష్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: