CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎం ఆర్ పీ ఎస్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.

Share it:


మన్యం మనుగడ, మణుగూరు:

 అశ్వాపురం మండలం లోని ఎం ఆర్ పీ ఎస్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రభుత్వ విఫ్ పినపాక శాసన సభ్యులు శ్రీ రేగా కాంతారావు గారు ప్రారంభిచడం జరిగింది... ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ యుక్త వయసులో ఆటలు మానసిక ప్రశాంతతకూ శారీరకంగా దృడంగా ఉండటానికి ఉపయోగ పడుతాయని అన్నారు.. అదేవిదంగా ఎం ఆర్ పీ ఎస్ యూత్ ఆధ్వర్యంలో ముందు మండల స్థాయి తరువాత జిల్లా స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం నిజంగా చాలా సంతోషకరం అని యూత్ సభ్యులందరిని అభినందిస్తున్నాను అని అన్నారు... ఈ కార్యక్రమం లో trs పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, మాజి zptc తోకల లత మాజి మండల అధ్యక్షులు కందుల కృష్ణర్జున్. పినపాక నియోజకవర్గ sc సెల్ అధ్యక్షులు వెన్న అశోక్, mrps జిల్లా నాయకులు ఇసంపల్లి కృష్ణ trs మండల యూత్ అధ్యక్షులు గద్దల రామకృష్ణ, చుంచు రామ్మూర్తి,గొర్రెముచ్చు వెంకట రమణ, mrps మాజి మండల అధ్యక్షులు మిరియాల వెంకన్న, కమిటీ సభ్యులు ఇసంపల్లి సురేష్, గద్దల శివ కృష్ణ, జుట్టు సురేష్, బాలకృష్ణ, లింగన్న, ప్రవీణ్,వెంకటేష్, శంకర్,చందు, నాగరాజు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: