CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజుపేట లో డిజిటల్ సభ్యత్వ నమోదు.

Share it:

 


మన్యం మనుగడ మంగపేట.

 మంగపేట మండల రాజుపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన డీజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో భాగంగా అల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మహిళ కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశానుసారం ప్రతి కార్యకర్త కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు చేసుకోవాలి ఐదు రూపాయల పార్టీ సభ్యత్వం, 30 రూపాయల సభ్యత్వం,రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది ఖచ్చితంగా సభ్యత్వ నమోదు అధిక సంఖ్యలో చేయాలి అని రాజుపేట కత్తిగూడెం గ్రామాల ఎన్రోలర్ కర్రీ నాగేంద్రబాబు కు తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మైల జైరాం రెడ్డి యూత్ జిల్లా కార్యదర్శి కర్రీ నాగేంద్రబాబు బ్లాక్ ఉప అధ్యక్షులు రాంరెడ్డి మండల ఉప అధ్యక్షులు భగవాన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి అయ్యేరి యన్నయ్య మండల యూత్ అధ్యక్షులు నరేందర్ కిసాన్ సెల్ మండల అధ్యక్షులు చౌలం వెంకటేశ్వర్లు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: