మన్యం టీవీ న్యూస్ దమ్మపేట జనవరి 08 ;- దమ్మపేట మండల కేంద్రం లో ఆదివాసీ జె.ఎ.సి అత్యవసర సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశం అశ్వారావుపేట నియోజిక వర్గ విద్యార్థి సంఘ నాయకులు,ఆదివాసీ నాయకులు వాడే వీరాస్వామి గారి అద్వరియమ్ లో జరిగింది.ఈ సమావేశం కు జె .ఎ.సి అధ్యక్షులు బండారు సూర్యనారాయణ పాల్గోని మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వొంచ లో నాగరామకృష్ణ కుటుంబం సామూహిక ఆత్మహత్య కు కారణం అయ్యినా ప్రధాన నింధితుడు కొత్తగూడెం ఎమ్మెల్యే తనయుడు వనమా రాఘవేంద్రరావు నీ అరెస్ట్ చెయ్యడం తో ఫాటు ,కఠిన శిక్షలు విధించాలి అని,రాజకీయాలు- సమాజం నుండి భహిష్కరించాలి అని డిమాండ్ చేసారు.వాడే వీరాస్వామి గారు మాట్లాడుతూ కొత్తగూడెం నియోజిక వర్గం లో ఓటర్లు ఓట్లు వేసి గెలిపించినా ప్రజాలా మిధా రౌడీయిజం,బ్లాక్ మెయిల్స్,సెటిల్మెంట్లు,భూ దంధాలు చేస్తు తండ్రి పదవిని అడ్డము పెట్టుకోని అధికార టి.ఆర్.ఎస్. ప్రభుత్వం ఉంటూ ఆరాచకాలు సృష్టిస్తు అనేక కుటుంబ సభ్యులు లను పొట్టన పెట్టుకోని నాగ రామకృష్ణ కుటుంబ శోకం కు కారణం అయ్యినా వనమా. రాఘవ మిధా రౌడీ షీట్ చేయలని ,పాత పాల్వొంచ సంఘటన హృదయవిషాదకరము అని,ఆదివాసీ నాయకులు నాగరామకృష్ణ కుటుంబం కి శాంతి చేకూరాలని,మౌనం పాటించారు.ఈ కార్యక్రమం లో ఆదివాసీ సీనియర్ నాయకులు తాటి పోతురాజు,సోయం రామ్మూర్తి,వాసం పోలయ్య,కాసిని వెంకటేశ్వరరావు,వంకా బాబూరావు,పార్శిక మారేష్, మడకం.ప్రసాద్ మొదలగు వారు పాల్గొన్నారు .
Navigation
Post A Comment: