మన్యం మనుగడ, మణుగూరు:
అశ్వాపురం మండల కేంద్రం లో ఎం ఆర్ పీ ఎస్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 18 వ క్రికెట్ టోర్నమెంట్ ను ఎంపీపీ ముత్తినేని సుజాత, సీ ఐ శ్రీనివాస్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సత్య ప్రకాష్, నవీన్ బాబు, ఎం ఆర్ పీ ఎస్ జిల్లా నాయకుడు ఇసంపల్లి కృష్ణ, మాదిగ జే ఏ సీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గద్దల నాగేశ్వరరావు, టీ ఆర్ ఎస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు గద్దల రామకృష్ణ, ఎం ఆర్ పీ ఎస్ యూత్ పాల్గొన్నారు.
Post A Comment: