మన్యం మనుగడ :
పరకాల లో ఈ నెల 9 ఆదివారంనాడు జరిగే 30వ రాష్ట్రస్థాయి కరాటే పోటీ లో పాల్గొనేందుకు నాగరం మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ నుండి 4 విద్యార్థులు చిందుకురి.మహేష్,ఎట్టి.దేవేందర్,పెనుమల్లా. సీతారామ చంద్ర రెడ్డి మద్దూరి. హర్షవర్ధన్ కుమార్, ఎంపిక అయినట్లు ,వీరు "కటా " ఈవెంట్ 12 సం// ల విభాగంలో పాల్గొనున్నారని ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఇర్ప.బాలాజీ, దేవి గారు తెలియజేశారు.ఎంపికపై విద్యార్థులను పలువురు అభినందించారు.
Post A Comment: