CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతుబంధు వారోత్సవాలు రైతు వేదికలో ఘనంగా నిర్వహణ..

Share it:

 



మన్యం మనుగడ దుమ్మగూడెం::

 రైతుబంధు సంబురాలు లో భాగం గా మండలం లో మొత్తం ఐదు రైతువేదికల్లో ముగ్గులతో రంగులతో అలంకరించి పండుగ వాతావరణం తీసుకువచ్చి ఘనంగా రైతుబంధు సంబురాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున రైతులు పాల్గొని మా రైతులకోసం గతం లో ఏ ప్రభుత్వాలు చెయ్యని విధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతీ పంట కాలంకు ముందుగా రైతుబంధు డబ్బులుఇచ్చి వ్యవసాయం గా చెయ్యటానికి ఇస్తున్నారు అని,అంతేకాకుండా మారైతులకోసం ఎన్నో సంక్షేమ పథకాలు ,రైతుబందు తో పాటుగా రైతుభీమా ,24..ఉచిత విద్యుత్ ,ప్రతీ గిరిజన గ్రామానికి త్రి ఫేస్ కరెంటు లైన్స్ ఉచిత బోర్లు ,సకాలంలో ఎరువులు విత్తనాలు ,మీసన్ కాకతీయ చెరువు ,పంటకాల్లాలు ,రైతువేదికలు ,ఇలా ఎన్నో పథకాలు రైతేరాజు ని చెయ్యడానికి రైతు సంక్షేమ పాలన చేస్తూ ఎంతో కృషి చేస్తున్న ఇటువంటి ప్రభుత్వం చల్లగా పదికాలాలపాటు వుండాలని రైతులు దీవించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమములో రైతుబంధు సమితి అధ్యక్షులు బత్తుల శోభన్ బాబు ,యం పి పి రేసులక్ష్మి జెడ్ పి టి సి సీతమ్ ఎం ఏ ఓ నవీన్ కుమారు ఎంపీటీసీ తిరుపతి రావు తెల్లం భీమరాజు ,మడకం రామారావు ,సర్పంచులు నూపా సుమిత జూజూరి లక్ష్మి ,మడకం చంద్రశేఖర్ , సోడీ జోతి ,కారం జయ ,మడకం నాగేంద్ర ,కొర్సా సునీతా ,సొందెనాగమణి,రైతుబంధు సమితి మండల కమిటీ సభ్యులు కణితి లక్ష్మణ్ ,నాయకులు కొత్తూరి సీతారామారావు రబ్బానీ,జయసింహ ,సీతయ్య రైతుకమిటీ సభ్యులు ,రైతులు,ఏ ఈ ఓ పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: