మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ను మర్యాదపూర్వకంగా కలిసిన మణుగూరు ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ శ్రీమతి మంజుల.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు కు పూల మొక్కను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
Post A Comment: