మన్యం మనుగడ మంగపేట.
ప్రభుత్వ ఆదేశాల మేరకు 15 నుండి 18 సంవత్సరాల లోపు విద్యార్థులకు మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారి ఆధ్వర్యంలో బుధవారం ఎక్కటి సరోజని శేషారెడ్డి
మంగపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వాక్సిన్ ప్రత్యేక కార్యక్రమo నిర్వహించారు. జూనియర్ కళాశాలకు చెందిన 107 మంది విద్యార్థులకు రోజున కోవాక్సిన్ రకం వాక్సిన్ మొదటి డోస్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గూళ్ల వెంకటయ్య మండల ప్రత్యేకa అధికారి టి.రవి మండల అభివృద్ధి అధికారి శ్రీధర్ ప్రభుత్వ వైద్యాధికారి బి.నగేష్ నాయక్ సిస్టర్లు జె.సూర్యకాంతం ఎస్ దేవేంద్రమ్మ డి.మానస అధ్యాపక బృందం రేణుకాదేవి జ్యోతిర్మయి సంతోషకుమార్ శైలేందర్ లక్ష్మణ్ అశోక్ సతీష్ కుమార్ అనిల్ కుమార్ చిరంజీవి, శ్యామ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: