గుండాల /ఆళ్లపల్లి జనవరి 11 (మన్యం మనుగడ) సంక్రాంతి పండగను పురస్కరించుకొని నేడు ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నామని వ్యాపారవేత్త గౌడ్ శెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుండి భగత్ సింగ్ బోరింగ్ సెంటర్ వద్ద ముగ్గుల పోటీల కార్యక్రమం జరుగుతుందన్నారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేయబడుతుంది అని ఆయన పేర్కొన్నారు
Post A Comment: