మన్యం మనుగడ మంగపేట.
దేశంలో,రాష్ట్రంలో కోవిడ్-19 థర్డ్ వేవ్ "ఓమిక్రాన్" రోజు రోజుకు విజృoభిస్తున్న నేపథ్యంలో మంగపేట మండల ప్రజలు, వినియోగదారుల ఆరోగ్యరీత్యా మరియు ఆయా షాపుయజమానుల సౌకర్యార్థం ప్రతీ ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలి.అదే విధంగా ప్రతీ షాపు ముందు"నో మాస్క్-నో ఎంట్రీ" బోర్డులు తప్పనిసరిగా పెట్టాలి,అలాగే షాపుల ముందు "సోషల్ డిస్టెన్స్ బాక్స్ లు"మార్కింగ్ చేయాలి.అలా నిబంధనలు పాటించని వారిపై కోవిడ్-19నిబంధనల మేరకు పోలీసులు కేసులు,కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Post A Comment: