మన్యం మనుగడ వెబ్ డెస్క్:
పాల్వంచ రామకృష్ణ కుటుంబం మరియు వారి పిల్లల చావు కి కారణమైనా వనమా రాఘవ ను అరెస్ట్ చేయలని కఠినంగా శిక్షించాలని కోరుతూ కొత్తగూడెం ఉమెన్స్ కళాశాలలో విద్యార్థినిలు నిరసన తెలియజేయడం జరిగింది.PDSU -SFI-AISF ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ జరిగింది.ఈ కార్యక్రమం లో విద్యార్థి సంఘాల నేతలు కాంపాటి పృధ్వీ, వీరభద్రం,మంజుల,ఉపేందర్ ,హరీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: