CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

క్షయ్య వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

Share it:

 



మన్యం మనుగడ. వాజేడు. వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్షయ , మధుమేహం, వ్యాధిగ్రాస్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని శుభ్రమైన, సురక్షితమైన మంచినీటిని త్రాగలని సూచించారు. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండటం వల్లనే వ్యాధులు వస్తున్నాయని డాక్టర్ యమున అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి శాంతి సూర్య మరియు వైద్య సిబ్బంది కోటిరెడ్డి . ఎస్ టి ఎస్. వెంకటేశ్వరావు గారు ఎల్ టి. రజినీకాంత్ రవి. శేఖర్. భాగ్యమ్మ . తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: