మన్యం మనుగడ వాజేడు.
ఈరోజు వాజేడు మండలం బొమ్మనపల్లి గ్రామంలో సర్పంచ్.వసం మల్లీశ్వరి ఆధ్వర్యంలో మాతా శిశు సంరక్షణ వైద్యాధికారి మహేంద్ర తో వైద్య శిబిరం నీర్వహించారు. ఏడుజర్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలో వైద్య శిబిరంనికి కరోనా పరీక్షలు, కరోనా టీకా సద్వినియోగం చేసుకోవడానికి ప్రజలు వచ్చారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లకు బూస్టర్ డోసు వేశారు. గర్భవతులకి, బాలింతలకి,జలుబు దగ్గు జ్వరంతో ఉన్న వారిని గుర్తించి పరీక్షించడం పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది కోటిరెడ్డి కన్యాకుమారి. అంగన్వాడి టీచర్. ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: